పశ్చిమగోదావరి, భీమవరం: మద్యం ప్రియులకు తక్కువ ధరకే కిక్కెంచేందు వైన్ షాపుల యజమానులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30తో పాత మద్యం విధానం ముగుస్తుండడంతో…
ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్ట్ అగ్రనేత భార్య
విశాఖపట్నం: జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతంలో ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొందరు ప్రాణాలతో…
అక్టోబర్-1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామి చెప్పుకొచ్చారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..…
విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోంది… డీజీపీ
విజయవాడ: విశాఖ మన్యంలో కూంబింగ్ కొనసాగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బురదకోటలో బుల్లెట్ గాయాలతో స్పెషల్ పార్టీకి మావోయిస్ట్ నేత సాకె కళావతి అలియాస్ భవాని…
మహిళలకు అండగా…181
ఏపీలో: మహిళల సమస్యల పరిష్కారం కోసం 13 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ (వన్ స్టాప్ సెంటర్) కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2016 సెప్టెంబర్ నుంచి మహిళలకు…
2న గ్రామ సచివాలయాలు ప్రారంభం
అమరావతి : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లాలో మొత్తం 881 గ్రామ…
పది అలంకారాల్లో దర్శినమివ్వనున్న కనకదుర్గమ్మ
విజయవాడ: రేపటి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో స్నపనాభిషేకంతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు స్వర్ణకవచాలంకృత…
హిందూ ఆలయాల్లో జంతు బలులపై పూర్తి నిషేధం…
హైకోర్టు సంచలన ఆదేశాలు న్యూఢిల్లీ : దేవాలయాల్లో జంతు బలులపై త్రిపుర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. త్రిపుర రాష్ట్రంలోని శక్తి పీఠమైన మాతా త్రిపురేశ్వరి…
నేడు విశాఖ రానున్న టీమిండియా ఆటగాళ్లు
విశాఖపట్నం: ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియం లో అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో తలపడే భారత్ ఆటగాళ్లు శనివారం నగరానికి రానున్నారు. మధ్యాహ్నం…
ఏపీలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ…