జైసూర్యన్యూస్ : విశాఖపట్నంలోని సిరిపురం వుడా చిల్డర్డ్స్ ఎరీనా పార్క్లో సిట్ ఫిర్యాదుల స్వీకరణ మూడో రోజు ప్రారంభమైంది. సిట్కు ఫిర్యాదు చేయడానికి మూడో రోజు అధిక…
ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
ప్రైవేటు ఆస్పత్రుల్లో 61.04 శాతం కాన్పులు అలాగే.. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ల శాతం 30.27 మాత్రమే 15 శాతం మందికే సిజేరియన్లు అవసరమవుతాయంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సిజేరియన్.. తల్లీబిడ్డ ఇద్దరికీ మంచిది…
సీఎస్ ను తప్పించారంటే ఏదో జరిగిందనే… పవన్
విశాఖ: జగన్పై వ్యక్తిగత ద్వేషాలు లేవని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే సరిచేయాలన్నారు. నిర్మాణ రంగాన్ని ఆపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం?…
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పై బదిలీ వేటు
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ…
ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ వారం రోజుల డెడ్ లైన్..
ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ వారం రోజుల డెడ్లైన్ అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను వారం రోజుల్లోనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ ప్రభుత్వానికి…
సీఎం కార్యాలయ అధికారులపై మాజీ సీఎస్ ఐవైఆర్ ఆగ్రహం
అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు బాధ్యత లేని విపరీత అధికారాలు చెలాయిస్తున్నారని ఆయన…
మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జనసేన నేత
విజయవాడ: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన చేపట్టిన లాంగ్మార్చ్తో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ వ్యాఖ్యానించారు.…
పవన్ పై అవంతి విమర్శలు
జైసూర్యన్యూస్,విశాఖ: జనసేన అధినేత పవన్కల్యాణ్పై మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. విపక్షంలో ఉండేవారిపై కేసులు పెట్టడం సర్వసాధారణమని, సీఎం జగన్ను గెలిపించి తప్పుడు కేసులని ప్రజలు…
ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవారికి అందరూ వారిలాగే కనిపిస్తారు
విజయవాడ: ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవారికి అందరూ వారిలాగే కనిపిస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు.. జగన్ను ఉద్దేశించి విమర్శించారు. సోమవారం పార్టీ నేతలతో…